నేటి ముఖ్యమైన వార్తలు..

7
- Advertisement -

()నాలుగోదశ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 271 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొర‌త కార‌ణంగా విద్యార్థులు గ‌త నాలుగైదు రోజుల నుంచి ఆందోళ‌న బాట పట్టారని

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మంగళవారం 10వ తరగతి పరీక్షా ఫలితాలు రిలీజ్ కానుండగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()మహిళలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జర్నలిస్టు రాజ్ దీప్ సర్దాయ్ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్…కర్ణాటక ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ లైంగిక వేధింపుల‌కు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()ఎండలు మండుతున్నాయి. ఎండల్లో బయటకు వెళ్తున్నారా జర జాగ్రత్త! ఈ సంవత్సరం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుండడంతో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()మ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది బీజేపీ. కేంద్ర హోంమంత్రి అమిత్ మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని పేర్కొంది

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా ప్రజలు ఎవరికి జై కొడతారోనన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా కేజీ వెండిపై రూ.100 తగ్గింది.హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()సీఎం రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

()కేంద్రమాజీ మంత్రి,బీజేపీ నేత శ్రీనివాస ప్రసాద్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.చామరాజనగర్‌ నియోజకవర్గం

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

- Advertisement -