Wednesday, February 5, 2025

జాతీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..అప్ డేట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఆరు గంటల లోపు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు...

భక్తజనసంద్రంగా మహాకుంభమేళ

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్ మహాకుంభ మేళలో భక్తజనసంద్రంగా మారింది. నేడు వసంత పంచమి సందర్భంగా చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు...

పార్లమెంట్‌ సమావేశాల్లో గందరగోళం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. శనివారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టగా ఇవాళ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ...

Budget 2025:బిహార్‌పై వరాల జల్లు

కేంద్ర బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఈ మేరకు 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మఖానా బోర్డు ఏర్పాటు – ఉత్తర...

కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్.. వచ్చే వారం IT బిల్లు

కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రైతులను ఆర్థికంగా స్వయంపుష్టంగా చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు నిర్మలా సీతారామన్. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచి, మెట్రో నగరాలకు...

Budget 2025:కొత్తగా ధన్ ధాన్య యోజనా పథకం

బడ్జెట్ 2025ని ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా..దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్నారు. విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు నిర్మలా. స్టార్టప్‌లకు రూ.20...

8వ సారి..తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కేనా?

కేంద్ర బడ్జెట్ 2025-26ను(Union Budger 2025-26) ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలతా సీతారామన్(Nirmala Sitaraman). 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనుండగా ఈ బడ్జెట్ పై దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి వర్గాల...

Kumbh Mela: 30 కోట్ల మంది పుణ్యస్నానాలు

కుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఈనెల 30వ తేదీ వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమం లో నదీ స్నానాలు ఆచరించినట్లు ఉత్తర ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. ఇక ఇవాళ...

వికసిత్ భారతే లక్ష్యం: మోదీ

దేశంలోని పేదలు, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన మోదీ.. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు తీసుకొస్తున్నాం అన్నారు. వాటిపై...

తాజా వార్తలు