దేశంలో 24 గంటల్లో 2745 కరోనా కేసులు…

64
india coronavirus
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2,745 కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,60,832 చేరగా 4,26,17,810 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 18,386గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 5,24,636 మంది ప్రాణాలు కొల్పోయారు.

దేశంలో ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉండగా ఇప్పటి వరకు 1,93,57,20,807 టీకా డోసులు పంపిణీ వేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -