మాఘ పూర్ణిమ.. ప్రయాగ్‌రాజ్‌లో పూల వర్షం!

5
- Advertisement -

మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక మాఘ పూర్ణిమ సందర్భంగా త్రివేణీ సంగమంలో నదీ స్నానం చేసేందుకు భక్తులు రాత్రి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు.

ఈ సందర్భంగా కుంభమేళాలో హెలీఫ్యాడ్‌తో అధికారులు పూల వర్షాన్ని కురిపించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటివరకు 45 కోట్ల మందికిపైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

 

Also Read:CPI:కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది

- Advertisement -