జయరాం రెడ్డి పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ నివాళి..

144
- Advertisement -

హైదరాబాద్ విద్యానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి గుండెపోటుతో మరణించారు. జయరాం మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం జయరాం రెడ్డి పార్థివదేహానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

- Advertisement -