పారిశుద్ధ్య కార్మికుల‌తో కేటీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌నం

25
- Advertisement -

తెలంగాణ భవన్‌లో నూతన సంవత్సర వేడుకలను పారిశుద్ద్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా వారితో కలిసి భోజనం చేశారు. వారితో కాసేపు ముచ్చ‌టించారు.

అనంతరం కార్మికుల‌తో సెల్ఫీలు దిగారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు. ప‌లువురు బీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Also Read:శ్రీనివాస్ బెల్లంకొండ…#BSS10

- Advertisement -