- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 19,821 కరోనా టెస్టులు నిర్వహించగా 148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,401కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3234 యాక్టివ్ కేసులుండగా 2,88,577 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఒకరు మృతిచెందగా ఇప్పటివరకు 1590 మంది మృతిచెందారు.
- Advertisement -