రాష్ట్రంలో 24 గంటల్లో 1498 కరోనా కేసులు..

218
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా గత 24 గంటల్లో 1498 కరోనా కేసులు నమోదుకాగా ఆరుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,735కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9993 యాక్టివ్ కేసులుండగా 3,03,013 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1729 మంది మృతిచెందారు.

- Advertisement -