ఆకట్టుకుంటున్న ‘కృష్ణ వ్రిందా విహారి’…టీజర్
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షెర్లిన్ సితియా కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 22న సినిమా ప్రేక్షకుల...
ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లున్నారని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పురుషుల ఓటర్లు1,37,87,920 మంది ఉండగా,మహిళా ఓటర్లు 1,35,28,020 మంది...
డైలాగ్ కింగ్తో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్..
దక్షిణాది సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. జాతీయ స్ధాయిలో ఉత్తమ కథా చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం ఇటీవలె భారీ మల్టీ స్టారర్ చిత్రం`నవాబ్` తో...
నోట్ల రద్దు ఎఫెక్ట్.. లొంగిపోతున్న అన్నలు
పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజల పైనే కాదు.. అడవుల్లోని మావోయిస్టులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెద్ద నోట్లను రద్దు చేయడంతో వాటిని ఉపయోగించే తమ అవసరాలను తీర్చుకునే మావోయిస్టులకు...
మోహన్ బాబుతో మెగాస్టార్ వీకెండ్ టూర్..!
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. అయితే చిరుకి కాస్త సమయం దొరకడంతో వీకెండ్ టూర్ వెళ్లారు. ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారు కదా.. చిరు టూర్ వెళ్లింది ఎవరితో తెలిస్తే...
గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు..
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్...
నాన్నే…నా రోల్ మాడల్: కేటీఆర్
మంత్రి కేటీఆర్ 42వ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. సినీ,రాజకీయాలకు అతీతంగా రామన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్ బర్త్ డే విషెస్తో ట్విట్టర్ మార్మోగిపోయింది....
చెన్నై టెస్టు…భారత్ 337 ఆలౌట్
చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 337 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 6 వికెట్లకు 257 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి ఆలౌటైంది.
నాలుగోరోజు...
‘గూఢచారి’ ఫస్ట్ లుక్..
నటుడు, రచయిత అడివి శేష్ కొత్త చిత్రం 'గూఢచారి' ఫస్ట్ లుక్ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు విడుదలైనది. క్షణం, 'అమీ తుమీ' వంటి విభిన్న చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్...
సీఎం సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు..
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఆదివారం పలువురు ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. పోకర్న గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం...