మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా..
2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటింది. మిజోరం,తెలంగాణలో తప్ప మూడు రాష్ట్రాల్లో హస్తం జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గఢ్లో బీజేపీకి షాకిస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది.
మధ్యప్రదేశ్(230)లో 114...
జగిత్యాల జీవన్రెడ్డి ఓటమి
తెలంగాణలో కారు జోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ 40 వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. గజ్వేల్లో రెండో రౌండ్ ముగిసేసరికి...
చాంద్రాయణగుట్టలో అక్బర్ గెలుపు…
తెలంగాణ అసెంబ్లీ తొలి ఫలితం వెల్లడైంది. చాంద్రాయణగుట్టలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. ఇక మిగితా స్ధానాల్లో టీర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుండగా కాంగ్రెస్ అగ్రనేతలు వెనుకంజలో ఉన్నారు,సిరిసిల్లలో తొలిరౌండ్లో 4,764...
స్పష్టమైన ఆధిక్యంలో టీఆర్ఎస్..
తెలంగాణలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 63 స్ధానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వా ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ను సాధించింది.
మహబూబ్ నగర్, వనపర్తి, మక్తల్, కొల్లాపూర్, అలంపూర్ లో...
హైదరాబాద్ లో దూసుకుపోతున్న కారు..
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. పలు నియోజకవర్గాల్లో తొలి రౌండ్ ఫలితం పూర్తయ్యేసరికి ఆధిక్యంలో దూసుకుపోతోంది. సిద్దిపేటలో రెండో రౌండ్లో 13,040 ఓట్ల ఆధిక్యంలో హరీష్రావు ఉన్నారు. ఇక గజ్వేల్లో సీఎం...
పోస్టల్ బ్యాలెట్.. వరంగల్ వెస్ట్లో టీఆర్ఎస్ ఆధిక్యం
తెలంగాణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్,వరంగల్ వెస్ట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ తొలి రౌండ్ పూర్తయ్యే సరికి 3 వేల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గజ్వేల్,సిద్దిపేట,హుస్నాబాద్,తుంగతుర్తిలో టీఆర్ఎస్ లీడింగ్లో కొనసాగుతోంది....
విజయోత్సవ ర్యాలీలు నిషేధం…
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో 144...
ఓట్ల లెక్కింపు ప్రారంభం…
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను...
తొలి ఫలితం భద్రాచలం..చివరిగా శేరిలింగంపల్లి
తెలంగాణలో రేపు వెలువడే ఫలితాల కోసం ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటరు ఎవరికి పట్టం కట్టబోతున్నాడనేది రేపటితో తెలియనుంది. ఈసందర్భంగా రేపు ఉదయం 8నుండి కౌటింగ్ ప్రారంభంకానుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి...
తండ్రి దర్వకత్వంలో హీరోయిన్ గా కూతురు..
మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియాదర్శిన్. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆసినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు....