రజనీ…పేట సెన్సార్ పూర్తి
సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు...
ప్రాంతీయ పార్టీలతోనే మార్పు..
ప్రాంతీయ పార్టీలతోనే దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రజల మంచి, భవిష్యత్తు కోసం రాజకీయాలపై సీఎం కేసీఆర్తో చర్చలు జరిగాయని తెలిపారు. గుణాత్మక మార్పు...
జనవరిలో “రణరంగం”..
ARC ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "రణరంగం".ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి...
సంక్రాంతికి వస్తున్న చెడ్డీ గ్యాంగ్..
రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కనగాల రమేష్ చౌదరి దర్శకత్తంలో విక్కి రాజ్ నిర్మిస్తున్న చిత్రం చెడ్డీ గ్యాంగ్. శ్రీనివాస రెడ్డి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో అమర్, ప్రదీప్ వర్మ,...
ఎయిర్టెల్ నుండి బంపర్ ఆఫర్..
జియో ఎఫెక్ట్తో టెలికాం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ రూ.169...
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’
అర్జున్ పండిట్ అనే ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఎయిర్ టెల్ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అబ్బూరి రవి, అనీశ్ కురువిల్లా,...
సాయి పల్లవి చెప్పిన ఆసక్తికర విషయాలు..!
శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' నిన్ననే థియేటర్లకు వచ్చింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా, రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను పలకరించింది. ఇందులో...
కేసీఆర్ అంటే ప్రజలకు అత్యంత విశ్వాసం..
ఎమ్మెల్యే హరీష్రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గంలో నుండి భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని పురష్కరించుకొని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...
వింటేజ్ కార్ల వ్యాపారిగా ప్రభాస్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నాడు. ఈమూవీకి సుజీత్ దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ ఈసినిమా చేస్తుండటంతో ఈమూవీపై...
విశాఖ ఎయిర్ పోర్ట్ లో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం..
దేశంలో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను ఈఫ్రంట్ లో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. దేశంలో...