ఎయిర్‌టెల్ నుండి బంపర్‌ ఆఫర్‌..

287
Airtel
- Advertisement -

జియో ఎఫెక్ట్‌తో టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ రూ.169 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.

Airtel

ఇందులో వినియోగదారులకు రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. అలాగే వొడాఫోన్ కూడా రూ.169 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టగా ఇందులోనూ పెన చెప్పిన విధంగా బెనిఫిట్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి.

- Advertisement -