నెగెటివ్ పాత్రలో సమంత..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న సమంత వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ దూసకుపోతుంది. ఈ అక్కినేని కొడలు ప్రస్తుతం 96 రీమేక్ చిత్రంతో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్...
గాయత్రి పంపు హౌస్కు నీటి విడుదల..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మూడేండ్లలోనే పూర్తిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు మరో అద్భుతం ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం నంది పంపు హౌస్ 6 ప్యాకేజ్ ద్వారా 6459 కుసెక్కులు...
సంగీత్లో ఆడిపాడిన జంట నటి అర్చన..
నటి అర్చన వేద ఇంట పెళ్లి సందడి మొదలైంది. అక్టోబర్ 3న హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్తో అర్చన నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 13...
శ్రీశైల మల్లన్న సన్నిధిలో మంత్రి జగదీష్ రెడ్డి..
ఈ రోజు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈగలపెంట అతిధి గృహం చేరుకున్న మంత్రికి విద్యుత్ శాఖ అధికారులు...
భారీగా పడిపోయిన పసిడి ధర..
పసిడి ధర తగ్గుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో గత మూడు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.300 పడిపోయింది. ఈ రోజు మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా...
కార్తీక పౌర్ణమి.. ఆలయాలకు భక్తుల రద్దీ..
కార్తీక మాసంలో శుక్లపక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు కార్తీక పౌర్ణమి లేదా కార్తీక పున్నమి. ఈ కార్తీక పౌర్ణమి శివ, కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక పౌర్ణమి...
డిసెంబర్లో చీమ- ప్రేమ మధ్యలో భామ!
మాగ్నమ్ ఓపస్ పతాకంపై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం చీమ - ప్రేమ మధ్యలో...
ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు..
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ,ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ...
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానున్న హైదరాబాద్..
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ మరియు మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే...
కాచిగూడ ట్రైన్ యక్షిడెంట్..లోకో పైలెట్ క్షేమం..
కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో రైలింజన్లో ఇరుక్కున్న లింగంపల్లి-ఫలక్నుమా ట్రైన్ లోకోపైలట్ చంద్రశేఖర్ను రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకి తీసింది. సుమారు 8 గంటల పాటు సాగిన రెస్య్యూ...