జగన్మోహన్ రావుకు అరుదైన గుర్తింపు
దేశంలో ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ కబాడీ లీగ్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక క్రీడ అయిన ఇండియన్ ప్రీమియర్ హాండ్ బాల్ లీగ్ కు తెలంగాణ కు చెందిన అర్శన పల్లి...
రాజ్ కోట్ వన్డే: కోహ్లీసేన జయభేరి
రాజ్ కోట్ వేదికగా ఆసీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సమిష్టిగా రాణించిన కోహ్లీ సేన సిరీస్...
జనవరి 19న ‘అల… విజయోత్సవ వేడుక
'అల... వైకుంఠపురంలో' చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు...
గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జనవరి 26న జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి వివిధ శాఖల అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న మూవీ జాన్. ఇప్పటివరకు ఈమూవీ షూటింగ్ లో పాల్గోనలేదు ప్రభాస్. తాజాగా ఈసినిమాకు సంబంధించి ప్రభాస్...
నిర్భయ దొషులకు ఫిబ్రవరి1న ఉరిశిక్ష
నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది పటియాల కోర్టు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది....
హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు..ఈ నెల 27 తుది తీర్పు
హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కేసును నేడు విచారించింది నల్గొండ పాస్ట్ట్రాక్ కోర్టు. ఈ కేసు తుది తీర్పును 27న ఇవ్వనున్నట్టు పాస్ట్ట్రాక్ కోర్టు తేల్చి చెప్పింది....
కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయిః మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తూనే పైకి డ్రామాలు ఆడుతున్నాయన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఇవాళ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్...
పవన్ “పింక్” రీమేక్ విడుదల తేదీ ఖరారు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈమూవీ షూటింగ్ లో పాల్గోంటారని సినీ వర్గాల సమాచారం. ఇక ఈమూవీకి...