హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి కేసు..ఈ నెల 27 తుది తీర్పు

336
Hazipur Srinivas Reddy
- Advertisement -

హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కేసును నేడు విచారించింది నల్గొండ పాస్ట్‌ట్రాక్ కోర్టు. ఈ కేసు తుది తీర్పును 27న ఇవ్వనున్నట్టు పాస్ట్‌ట్రాక్ కోర్టు తేల్చి చెప్పింది. కాగా ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో సుమారు గంటపాటు నేడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ కేసుపై విచారించింది.

అయితే తాను అమాయకుడిని అంటూ శ్రీనివాస్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. శ్రీనివాస్ రెడ్డి కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -