ఎట్టకేలకు బోణి కొట్టిన ఆర్సీబీ..
మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్లో ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యూపీ విధించిన 136 పరుగుల...
TEAM INDIA :ఫ్యూచర్ ఆటగాళ్లు!
టీమిండియా ప్రస్తుతం యువ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, అశ్విన్.. మినహా మిగిలిన ఆటగాళ్లు అందరూ యువ ప్లేయర్సే. సాధారణంగా యువ ఆటగాళ్లు జట్టులో కుదురుకోవడానికి చాలా...
రేపే ఫైనల్..అండర్19 కప్
అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత్ ఫైనల్లో ఇంగ్లండ్తో తలపడనుంది. మొదటి సారి నిర్వహిస్తున్న టోర్నీలో 16 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో భారత్ న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది....
మూడో టీ20లో భారత్ గెలుపు…
వరుస రెండు టీ20ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. మూడో టీ20లో విండీస్పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగు లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 164 పరుగులు చేసి విజయాన్ని సాధించింది....
Rohith Sharma: చివరి టెస్టుకు రోహిత్ దూరం?
టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. దాంతో ఈ నెల 23...
హైదరాబాద్ జట్టుపై జగన్మోహన్ రావు వరాల జల్లు
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుపై హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ...
IPL 2023:జట్లు,కెప్టెన్లు వీరే
ఐపీఎల్ 2023 ప్రారంభానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో గుజరాత్తో తలపడనుంది చెన్నై. ఇక ఈసారి ఐపీఎల్లో రెండు కొత్త జట్లు రాగా...
IPL 2024 : హర్ధిక్ కెప్టెన్సీలో ముంబైకి కష్టాలే !
క్రికెట్ అభిమానులకు ఆద్యంతం ఉత్సాహాన్ని పంచే ఐపీఎల్ సీజన్ మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అని జట్ల ఫ్రాంచైజీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ అభిమానులకు షాక్...
హెచ్సీఏకు షాకిచ్చిన సుప్రీం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు షాకిచ్చింది సుప్రీం కోర్టు. హెచ్సీఏను రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్...
ఉప్పల్ వేదికగా తొలి వన్డే..
భారత్ - న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ వేదికగా ఇవాళ తొలి వన్డే జరగనుంది. ఇందుకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుండగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
మూడు మ్యాచుల సిరీస్...