నామన్ ఓఝా కన్నీటి వీడ్కోలు..
అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు 37 ఏళ్ల ఓఝా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన నామన్.. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లలో భారత్కు ప్రాతినిధ్యం...
అశ్విన్ అద్భుత సెంచరీ..
చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ సెంచరీ సాధించాడు. మొయిన్ అలీ బౌలింగ్ లో ఫోర్ కొట్టి శతకం అందుకున్న...
మైదానంలో విరాట్ విజిల్ వేస్తూ.. వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ జోష్లో ఉన్నాడు. ఈ టెస్టులో విజయం దిశగా భారత జట్టు సాగుతున్న వేళ, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతో...
చెన్నై టెస్టు: ఇంగ్లాండ్ 134 ఆలౌట్..
చెన్నై వేదికగా చెపాక్లో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోమారు ఈ సిరీస్ లో 5 వికెట్ల ప్రదర్శన కనబర్చిన వేళ...
200 సిక్స్లు కొట్టిన తొలి భారత ఆటగాడు ఇతడే..!
చెన్నై టెస్ట్ మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ భారీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 231 బంతులాడిన రోహిత్ 18 ఫోర్లు, 2 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. ఈ...
రెండో టెస్టు…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నదీమ్, వాషింగ్టన్ సుందర్ స్ధానంలో అక్షర్ పటేల్,కుల్దీప్ యాదవ్,సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు....
కోహ్లీపై మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీపనేసర్. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్ సరిగ్గా ఆడలేకపోతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆల్టైమ్...
క్రీడా హబ్గా తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో 7H మీడియా ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ -2, T -20...
మతం ఆరోపణలు నిరాధారం: వసీం జాఫర్
తనపై మతం ఆరోపణలు నిరాధారమని తెలిపారు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్. ఉత్తరాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా చేయడం వివాదం రేపుతోంది. టీమ్లో సెలక్షన్ కమిటీ,...
రూపాయికే భోజనం…ప్రారంభించిన గంభీర్
ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో జన్ రసోయి(రూపాయికే భోజనం)ని ప్రారంభించారు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్. రూపాయికే పేదలకు భోజనం సమకూర్చడం ప్రశంసనీయమని ఢిల్లీ బీజేపీ ఇన్ఛార్జ్ పాండా పేర్కొన్నారు.
ఆహారం ప్రజల...