Ponnam:మోడీకి ఓటమి భయం
దేశంలో తొలిదశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఓటమి భయం పట్టుకుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన..ఓటమి భయంతో మోడీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
Congress:’స్కాంగ్రెస్’ కుయుక్తులు!
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ కుయుక్తులకు తెర తీస్తోందా ? ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేస్తోందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల...
KCR:సికింద్రాబాద్లో బీఆర్ఎస్దే గెలుపు
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమైందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు...
KCR:అక్కరకు రాని చుట్టం బీజేపీ?
కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు, నష్టాలను ఎదుర్కొని తెలంగాణను సాధించామన్నారు మాజీ సీఎం కేసీఆర్. నాగర్ కర్నూల్ రోడ్...
పద్మారావుకు మద్దతుగా కేటీఆర్ ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 2న సాయంత్రం 4 గంటలకు జూబ్లీ హిల్స్లో రోడ్ షో నిర్వహించనున్నారు....
Rahul:ప్రతి పేద కుటుంబానికి లక్ష సాయం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానిక లక్ష సాయం అందిస్తానని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జన...
TTD:రామాలయ నిర్వహణపై టీటీడీ సాంకేతిక సలహాలు
అయోధ్యలోని శ్రీ రామాలయ నిర్వహణ, యాత్రికులకు కల్పించవలసిన సౌకర్యాలు తదితర అంశాలపై శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విజ్ఞాపన మేరకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తో కూడిన ఇంజనీరింగ్ అధికారుల...
KCR:నర్సాపూర్కు నీళ్లు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి
మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ ప్రాంతానికి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. నర్సాపూర్ రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్...వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు....
రేవంత్ రెడ్డిపై బక్క జడ్సన్ ఫైర్
పార్టీ వ్యతిరే కకార్యక్రమాలకు పాల్పడుతున్నారని సీనియర్ నాయకుడు బక్క జడ్సన్పై ఆ పార్టీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చెన్నారెడ్డి తెలిపారు....
KTR:సికింద్రాబాద్లో గెలిచేది బీఆర్ఎసే
సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా అంబర్ పేటలో ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచేది గులాబీ పార్టీనే అన్నారు....