మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయం..

48
leg
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడ‌మ కాలికి గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని కేటీఆర్‌కు వైద్యులు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ స‌మ‌యంలో విలువైన‌ ఓటీటీ షోలు చూడ‌టానికి స‌ల‌హా ఇస్తారా? అంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -