Thursday, May 2, 2024

రాజకీయాలు

Politics

kavitha k

ఎంపీ క‌విత‌కు మ‌రో అరుదైన గౌర‌వం

నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కేరళ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్‌...
KTR-Attend-to-Gangamma

గంగ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలోని మానేరు న‌ది ఒడ్డున గంగ‌మ్మ త‌ల్లి క‌ళ్యాణోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా గంగ‌మ్మ త‌ల్లికి ఆయ‌న...
Jagga Redddy

కాంగ్రెస్‌లో లాబీయిస్టులకే పదవులుః ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కాంగ్రెస్ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వీహెచ్ త‌ప్ప ఎవ‌రూ ప‌రామ‌ర్శించ‌లేద‌న్నారు. ఈవిష‌యం నన్ను చాలా భాదించిందన్నారు. తనకు, సిఎం...

ఫ్యాషన్‌ షోలో మెరిసిన పీవీ సింధు..

హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రాకెట్ వదిలి ఫ్యాషన్ బాట పట్టింది. ముంబైలోని లాక్మే ఫ్యాషన్ వీక్ (ఎల్ఎఫ్ డబ్ల్యు) సమ్మర్/రిసార్ట్ 2019లో సింధు షో స్టాపర్ గా ర్యాంప్ పై...
mamatha raj thackrey

దీదీకి మద్దతుగా రాజ్‌ థాక్రే..

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విపక్షాలు మద్దతుగా పలికాయి. విపక్ష నేతలు దేవెగౌడ్, స్టాలిన్, తేజస్వీ యాదవ్, ఓమర్ అబ్దుల్లా,కాంగ్రెస్ చీఫ్‌ రాహుల్ గాంధీ పూర్తి...
sp balu

ఎస్పీ బాలుకు మాతృవియోగం

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం నెలకొంది.ఆయన తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఎస్పీబీ తల్లి మరణవార్త తెలియగానే...
kcr

యాదాద్రి క్షేత్రానికి చాలా విశిష్టత ఉందిః సీఎం కేసీఆర్

యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి పుణ్య‌క్షేత్రానికి చాలా విశిష్ట‌త ఉందన్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. నేడు యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈసంద‌ర్భంగా సీఎం కేసీఆర్...
Anna-Hazare

నాకేమ‌న్నా జ‌రిగితే మోదీదే బాధ్య‌తః అన్నా హాజారే

ప్ర‌ముఖ గాంధేయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అన్నా హాజారే మ‌రోసారి మోడీపై మండిప‌డ్డారు. . లోక్ పాల్, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై హాజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోనలి...

యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి చివరికల్లా ప్రధాన ఆలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆలయ...
Women Of Rytham Poster Launches by kavitha

“Women of Rhythm ” పోస్టర్ ఆవిష్కరించిన ఎంపి. కవిత

పురుష కళాకారుల ఆధిపత్య ప్రపంచంలో, మహిళల పెర్కుషినలిస్ట్లు అపారమైన ప్రతిభను, రంగస్థల ఉనికి ఉన్నప్పటికీ, వారి దృష్టిని ఆకర్షించటానికి కష్టపడ్డారు. మహిళల పెర్క్యూసన్ వాద్యకారుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి కచేరీ సిరీస్ "...

తాజా వార్తలు