Monday, May 20, 2024

రాజకీయాలు

Politics

Harish Rao new

అందరికీ హ్యాపి న్యూ ఇయర్ః మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షాలు తెలిపారు ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ప్రతిఒక్కరు ముందుకు సాగాలని మంత్రి...
Sandeep Madhav

గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన జార్జిరెడ్డి హీరో

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సింగర్ మంగ్లీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు...
pan_card_aadhar

ఆధార్, పాన్ కార్డ్ లింక్..కేంద్రం కీలక నిర్ణయం

పాన్ , ఆధార్ కార్డ్ లింక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా డెడ్ లైన్ విధిస్తూ వస్తుంది. డిసెంబర్ 31 చివరి తేది అంటూ డెడ్ లైన్ విధించింది కేంద్ర....
Venkaiah Naidu CM KCR

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి అభినందనలు

నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర, గొప్పదనాన్ని యువతరానికి తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో 'తెలుగు వికీపీడియా' వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిజిటల్ విభాగం చేస్తున్న కృషికి హార్దిక అభినందనలు తెలిపారు...
google

భారత్‌లో 2019 టాప్ ట్రెండింగ్ అంశాలివే..!

2019కి మరికొద్దిరోజుల్లోనే సెలవు పలకనున్నాం. ఈ నేపథ్యంలో ఈ క్యాలెండర్ సంవత్సరంలో వివిధ అంశాల వారిగా అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల వివరాలను కేటగిరిల వారిగా వెల్లడించింది గూగుల్. ఓవరాల్‌గా టాప్ 10 ట్రెండింగ్...
hyderabad flyovers

న్యూ ఇయర్‌…ట్రాఫిక్ ఆంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రాత్రి 5 గంటల...
modi

అగ్నిప్రమాదం.. ప్రధాని నివాసంలో కాదు

ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అగ్నిప్రమాదం జరిగిందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ప్రధాని నివాసమైన 7 లోక్ కల్యాణ్ మార్గ్ దగ్గర మంటలు చెలరేగాయన్న వార్తల్లో నిజంలేదని పీఎంవో వెల్లడించింది. అగ్ని ప్రమాదం...
pan card

తీపి కబురు: ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ గడువు పెంపు

ఆధార్‌తో పాన్ కార్డు లింక్ గడువు రేపటితో ముగిసిపోతుందని బాధపడుతున్నారా..అయితే మీకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే ఆధార్‌తో పాన్ అనుసంధానం గడువును మార్చి 31 2020 వరకు పెంచుతూ కేంద్ర...
whatsapp

న్యూ ఇయర్‌…వాట్సాప్‌ యూజర్లకు చేదువార్త..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న...
modi

ప్రధాని మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం

ఢిల్లీ లోక్ కళ్యాణ్ మర్గ్ లోని ప్రధాని మోదీ నివాసంలో స్వల్ప అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ యూనిట్ వద్ద ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఘటన స్ధలానికి చేరుకున్న...

తాజా వార్తలు