రాష్ట్రంలో 24 గంటల్లో 1498 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా గత 24 గంటల్లో 1498 కరోనా కేసులు నమోదుకాగా ఆరుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన...
ఓటేసిన స్టాలిన్,రజనీ,కమల్
తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్,సినీ నటులు కమల్ హాసన్,రజనీకాంత్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్...
షర్మిల సభకు కరోనా ఎఫెక్ట్..!
ఏప్రిల్ 9న ఖమ్మంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల భారీ బహిరంగసభ,అదే రోజు పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా కరోనా రూపంలో బ్రేక్ పడింది. భారీ...
షిర్డీ ఆలయం మూత…
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలకు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.5 లక్షలు...
గోదావరికి నడక నేర్పిన సీఎం కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత
కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నదికి సీఎం కేసీఆర్ సరికొత్త నడక నేర్పారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. హల్దీ వాగులోకి సీఎం కేసీఆర్ గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా...
సీఎం కేసీఆర్ సిద్దిపేట టూర్ షెడ్యూల్…
సీఎం కేసీఆర్ మంగళవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి హరీశ్ రావు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సీఎం గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని వెల్లడించారు....
సీఎం కేసీఆర్ని కలిసిన సునీతా లక్ష్మారెడ్డి..
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా, సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో...
బోడకుంటిని పరామర్శించిన సీఎం కేసీఆర్
శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి స్వర్గీయ బోడకుంటి విజయలక్ష్మి ద్వాదశదిన కర్మ సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హాజరై...
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చొరవే: గుత్తా
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చొరవేనన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…తానొక్కడినే నెల్లికల్ ప్రాజెక్టు కోసం తపన పడినట్లు...
కరోనా టీకా తీసుకున్న వినోద్ కుమార్..
కరోనా టీకా తీసుకున్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ . హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు వినోద్...