Monday, April 21, 2025

రాజకీయాలు

Politics

పీసీసీ చీఫ్‌పై నిరంజన్ రెడ్డి ఫైర్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమే.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలియకుంటే తెలుసుకోవాలి .. ఇది తెలంగాణ...

పాలన గాలికొదిలేసి.. విదేశీ యాత్రలా?: ఎర్రోళ్ల

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. డీఎస్సీ 2008లో నష్టపోయిన...

TTD:నిర్దేశిత స‌మ‌యంలోనే శ్రీవారి దర్శనం

శ్రీవారి ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే ద‌ర్శ‌న క్యూలైన్ల‌లోకి ప్ర‌వేశించాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి కోరారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో ఆదివారం రాత్రి ఆయ‌న...

22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఈనెల 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.  నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు.  మార్చి 5 నుంచి...

అక్టోబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక

ప్రజలు ఏ బాధ్యతల అప్పగించినా.. ఆ పాత్రలో ఇమిడిపోయి ప్రజా గొంతుకగా టిఆర్ఎస్ పని చేసింది. ఇవాళ తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండానే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ...

దండులా పార్టీ ఆవిర్భావ సభకు కదలండి: కేటీఆర్

హైదరాబాద్ లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి 27 నాటి ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 27 న జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ...

BRS:రజతోత్సవ సభ..కేసీఆర్ కీలక సూచనలు

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన...

త్వరలో భూభారతి టోల్ ఫ్రీ నెంబర్

పార్ట్- బి లో ఏడు లక్షలు ఎకరాలకు పరిష్కారం చూపిస్తాం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం నాడు ములుగు జిల్లా వెంకటాపూర్ లో మంత్రులు కొండ సురేఖ, సీతక్కతో కలిసి...

గ్రూప్ 1 పరీక్ష..సీఎంకు కవిత బహిరంగ లేఖ

గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. గ్రూప్ వ పరీక్షపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు కవిత. గ్రూప్ 1 నిర్వహించడంలో ప్రభుత్వ...

మోడీ చిత్తశుద్దిని నిరూపించుకోండి: కేటీఆర్

కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరపాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు. హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని...

తాజా వార్తలు