Sunday, May 19, 2024

తాజా వార్తలు

Latest News

Ponnam:పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం

పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం అని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రసంగాల్ని ముక్కలుముక్కలుగా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో మొదటి దశ పోలింగ్...

హిట్ కొట్టకపోతే.. కెరీర్ ముగిసినట్లే!

రాబోయే మార్చి నెల ఓ ముగ్గురి హీరోలకు అత్యంత కీలకంగా మారింది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్, గోపిచంద్, అల్లరి నరేష్.. వంటి హీరోల కొత్త సినిమాలు వచ్చే నెల...

తేజ సజ్జా…మిరాయ్ టైటిల్ గ్లింప్స్

సూపర్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సూపర్ యోధ చిత్రం అబ్బురపరిచే “మిరాయ్” టైటిల్ గ్లింప్స్ రామానాయుడు స్టూడియోలో డి. సురేష్ బాబు...

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి

ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్. కరీంనగర్ నుండి వెలిచాల రాజేందర్ రావు, ఖమ్మం నుండి రామసహాయం రఘురాంరెడ్డి,హైదరాబాద్ నుండి మహమ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఖమ్మం సీటుపై...

‘కళ్యాణ్ రామ్’  సరసన  ఆ ఇద్దరు 

హీరో 'కళ్యాణ్ రామ్' మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాత 'దిల్ రాజు' నిర్మించే ఈ సినిమాకు 'సామజవరగమన'  దర్శకుడు రామ్ అబ్బరాజు పని చేస్తారు. ఈ మేరకు కథ ఓకె అయింది....

భూతద్ధం భాస్కర్ నారాయణ..టికెట్‌ లాంచ్

పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో యువ న‌టుడు శివ కందుకూరి ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం భూతద్దం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్...

రష్మిక అందాలకు అడ్డు లేదు

యానిమల్ సినిమాతో రష్మిక మందన్నా ఆలోచన విధానం కూడా మారిపోయినట్టు ఉంది. రోజురోజుకు ఎక్స్ పోజింగ్ లో పరిధులు చెరిపేసుకుంటూ పోతుంది. సహజంగా సౌత్ హీరోయిన్స్ ముంబైలో కాలు పెట్టగానే బాలీవుడ్ నీళ్లు...

బీజేపీలో చేరిన రూపాలీ గంగూలీ..

ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ హయాంలో ఒక యజ్ఞంలా జరుగుతున్న అభివృద్ధి...

VIshal:తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్

యాక్షన్ హీరో విశాల్, ఎస్ జే సూర్య, రీతూ వర్మ కాంబోలో వచ్చిన ‘మార్క్ ఆంథోని’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీని ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు....

ఆరో దశ ఎన్నికలు..నోటిఫికేషన్ రిలీజ్

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని...

తాజా వార్తలు