బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బతుకమ్మ పోస్టర్, పాటల పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, గాయకుడు,...
అందాల బిర్యానీ అందిస్తున్న రాశి
మనం’ చిత్రంలో అతిధి పాత్రలో మెరిసి.. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ముంబై ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో తన నటనతో పరిశ్రమ దృష్టిని...
ఈ అంబాసిడర్.. ఐసిస్కి బానిస
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతులకు చిక్కి.. వాళ్ల అకృత్యానికి బలై.. నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన 23 ఏళ్ల నదియా మురాద్...ఇప్పుడు ఎందరో నిస్సహాయులకు ప్రతినిధిగా ఉండబోతోంది. ఆమే నదియా మురద్....
సమంతా గ్యారేజ్లో ఆలీ
ఏ సినిమా అయినా విజయం సాధిస్తే...ఆ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తుండడం మామూలే. ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాలోని కొన్ని సీన్స్ ను స్పూఫ్ చేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమాలో...
చేనేతను ఆదుకోవాలి..
నేడు(ఆదివారం) హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్లోది వీవింగ్ జర్నీ పేరిట ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ అభివృద్ధికి...
వచ్చే ఏడాదిలోనే… పెళ్లి
వచ్చే ఏడాది అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది సమంతను పెళ్లి చేసుకోనున్నట్లు కథానాయకుడు నాగచైతన్య చెన్నైలో శనివారం తెలిపారు. ఈ నెల 24 నుంచి కొచ్చిలో...
పెళ్లయినా సరే..ఆయనే కావాలి
సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలకు, హీరోయిన్లకు ఎందరో అభిమానులుంటారు. అయితే కొత్త, పాత అనకుండా ఇటీవల కాలంలో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలకు ఈ ఫాలోయింగ్ స్థాయి కాస్త ఎక్కువగానే ఉంది. ఇదే...
జయప్రదను చూసి లొట్టలేసుకుంటా…
టాలీవుడ్ లో విలక్షణ నటుడు ఎవరు అంటే ఠక్కున 'మోహన్ బాబు' అని చెప్పేస్తారు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. విలనిజం, మేనరిజం, హీరోయిజాన్ని కలబోసుకున్న ఈ నటుడికి విశాఖలో సన్మాన...
దసరాకు రెడీ అవుతున్న సినిమాలు..
దసరా, సంక్రాంతి పండుగలు మన టాలీవుడ్ సినిమాలకు కాసులు కురిపించే పండుగలనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎక్కువ మంది హీరోలు, నిర్మాతలు ఈ పండగలనే టార్గెట్ చేసుకుంటారు. ఈ దసరాకు పెద్ద హీరోలెవరు...
ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై ఉగ్రదాడి.. 17 మంది మృతి
ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్లో గల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి, కాల్పులు...