‘కుమారి 18+’ మోషన్ పోస్టర్
వై.సుధాకర్ సమర్పణలో సెన్సేషనల్ హిట్ మూవీస్, ఫిల్మ్ విల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుమారి 18+'. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యరామ్ ప్రధాన...
‘ఆమె… అతడైతే’ ఫస్ట్లుక్
ఇంటర్నేషనల్ క్లాసికల్ డ్యాన్సర్ హనీష్ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్గా శ్రీ కనకదుర్గా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.....
పవన్ బర్త్ డే.. రేణుదేశాయ్ ట్విట్
ఎప్పటిలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా కామ్గా ఉండిపోయారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐతే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్...
ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్…
ఎన్టీఆర్ విహారయాత్రకు వెళుతున్నాడా.. ఫ్యామిలీతో ఫారిన్ లో రిలాక్స్ కాబోతున్నాడా.. అంటే అవుననే అంటోంది టాలీవుడ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా నెలలుగా కష్టపడుతూనే ఉన్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం ఫారిన్...
సమ్మెతో స్తంభించిన రవాణా..
దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతోంది.సుమారు 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. మొత్తం 10 కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్మిక...
మోడీని బాగా వాడుకుంటున్నారు..
అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి...
‘మహాబలి’గా విజయ్
ప్రముఖ కన్నడ హీరో దునియా విజయ్ హీరోగా డా. భారతి, కళ్యాణి రాజు హీరోయిన్స్గా రవికిరణ్ వికాస్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన చిత్రం 'జయమ్మన మగ'. ఇటీవలే రిలీజై సూపర్డూపర్ హిట్ అయిన...
వెంకన్నకు కాళోజీ పురస్కారం
వాస్తవిక ప్రపంచాన్ని తన పాటల రూపంలో ప్రజల ముందుంచే ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును వెంకన్నకు ప్రభుత్వం అందజేయనుంది....
యువతకు అండగా ‘జాగృతి’
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యశిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి నడుం బిగించింది.లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అశోక్ నగర్లో ఏర్పాటుచేసిన జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర మంత్రి...
ఎన్టీఆర్ మహేష్ని దాటాడు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సమంత-నిత్యా మీనన్ లు హీరోయిన్ లుగా నటించిన జనతా గ్యారేజ్ థియేటర్లలోకి వచ్చేసింది. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రంపై ముందు నుంచి చాలానే...