వైరల్గా మారిన అమీజాక్సన్ యాక్షన్ వీడియో..
రజనీకాంత్ కథానాయకుడిగా, అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రమైన 2.ఓ. ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించారు....
కాళేశ్వరంతో నిజాంసాగర్ నిండా నీళ్లే…
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాం సాగర్ ప్రాజెక్టు నిండా 365 రోజులు నీళ్లు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్...లక్ష్మీపుత్రుడు పోచారి శ్రీనివాస్ రెడ్డిని...
కూటమికి ఓటుతో బుద్దిచెప్పండి:కవిత
మహాకూటమికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్లో పలు గ్రామాల్లో పర్యటించిన కవిత...టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేయాలని తెలిపారు.
గత ప్రభుత్వాలు ఇల్లు...
‘మారి 2’ నుండి ఫస్ట్ సాంగ్.. వీడియో
తమిళ హీరో ధనుష్ గతంలో చేసిన 'మారి' చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సీక్వెల్కి ప్లాన్ చేశారు. 'మారి 2' టైటిల్తో ఈ మధ్యనే...
ఓటు హక్కువినియోగించుకున్న చౌహాన్..
2019 లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్, మిజోరంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం కొనసాగుతోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్...
భైరవగీతకు ఓటేయండి:వర్మ
ధనంజయ మరియు ఇర్రా మోర్లు ప్రధాన పాత్రలో నటించిన ప్రేమకథాచిత్రం ‘భైరవగీత’ .నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలలో నవంబర్ 30న రిలీజ్ చేసేందుకు...
2.0పై టెలికాం సంస్థల గుస్సా..రిలీజ్ సస్పెన్సే..!
సూపర్ స్టార్ రజనీకాంత్-టెక్ దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 2.0. నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఈ...
అఖిల్ మాటల్లో ‘మిస్టర్ మజ్ను’ అప్డేట్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి...
చంద్రముఖి…మిస్సింగ్
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ బీఎల్ఎఫ్ అభ్యర్థి, ట్రాన్స్జెండర్ చంద్రముఖి ఆచూకీ ఇంకా లభించలేదు. బంజారాహిల్స్ రోడ్నంబర్-2లోని ఇందిరానగర్లో నివాసముంటున్న చంద్రముఖి కనిపించడంలేదని ఆమె స్నేహితులు, బీఎల్ఎఫ్ నేతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు....
కోచ్ వేధించాడు..కన్నీళ్లు ఆగలేదు:మిథాలీ
ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్ సెమీస్లో తనకు చోటు దక్కకపోవడంపై స్పందించింది వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్. తనకు తుదిజట్టులో చోటు దక్కకపోవడంతో కన్నీళ్లు ఆగలేదన్నారు. కోచ్ రమేశ్ పొవార్ తనను నాశనం...