ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారు..

438
ts
- Advertisement -

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ)లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ తెలుగు మీడియం నుండి అర్హత సాధించిన అభ్యర్థుల నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.

టీఆర్టీ -2017లో మొత్తం 3,786 ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీటీ తెలుగు మీడియం పోస్టుల భర్తీకి టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా, ఎంపికైన అభ్యర్థుల ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టును ఇటీవల విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ప్రకటించింది.

117 పోస్టులకు ఎంపిక పూర్తిచేసినప్పటికీ కోర్టు వివాదం కారణంగా వాటిని ప్రకటించలేదు. ఇప్పటికే టీఆర్టీకి సంబంధించి స్కూల్‌అసిస్టెంట్లు, భాషాపండితుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చారు.

TS TRT

- Advertisement -