పుష్ప..సెన్సార్ పూర్తి
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు...
రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!
బాలీవుడ్లో వరుసగా ఫ్లాప్ల తర్వాత సూపర్ హిట్ ఇచ్చిన దృశ్యం-2 సినిమా. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు హల్చల్...
ఈసారి ముగ్గురు ?
హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపరనేని నిర్మాణంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'HIT2' డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇటివలే రిలీజ్...
‘డీజే టిల్లు2’ హీరోయిన్ మార్పు కారణం అదేనా ?
ఈ ఏడాది చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ అనిపించుకున్న లిస్ట్ చూస్తే మొదటి ప్లేస్ లో ఉంటుంది డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ రచనతో విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ...
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్!
ఆర్ఆర్ఆర్ తర్వాత తన 16వ సినిమాను అనౌన్స్ చేశారు రామ్ చరణ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. నానితో చేసిన జెర్సీ హిట్...
విలన్ తో తమన్నా డేటింగ్?
మిల్క్ బ్యూటీ అనగానే సినీ ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు తమన్నా... సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అటు నటనతో, ఇటు గ్లామర్ తో...
నాగబాబుకు ప్రకాశ్ రాజ్ చురకలు..
తనపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు నటుడు ప్రకాశ్ రాజ్.‘ప్రతి పనికిమాలిన వాడూ విమర్శిస్తున్నాడు’ అంటూ ఘాటుగా ప్రకాశ్ రాజ్పై మండిపడ్డారు. దీనిపై తనదైనశైలీలో స్పందించారు ప్రకాశ్ రాజ్.
గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ...
డీజేకు బాదుడే..!
'బాహుబలి 2' తర్వాత వస్తోన్న భారీ చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్'.. అల్లు అర్జున్-హరీష్ శంకర్ల కాంబినేషన్.. దేవిశ్రీప్రసాద్ సంగీతం.. దిల్ రాజ్ నిర్మాణ సారథ్యం.. ఇలా ఎన్నో వెరైటిలతో దువ్వాడ జగన్నాధం జూన్...
హ్యాపీ బర్త్ డే టూ మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజ్ రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి సైడ్ క్యారెక్టర్లు.. తర్వాత హీరోగా కష్టపడి పైకొచ్చాడు రవితేజ. ఇడియట్తో అలరించిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయితో మెప్పించిన.. వెంకితో మాస్ హీరో...
ఎంపీ సంతోష్ సంకల్పం గొప్పది: తమిళి సై
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్ లో మొక్కలు నాటారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ తో పాటు...