బాహుబలి తరువాత సరైనోడే..!
సినిమాల పరంగా స్టార్ హీరోల మధ్య పోటి సహజం. అయితే ఇది ఇప్పుడు పక్క ఇండస్ట్రీలకు పాకింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ అవుతున్నాయి. తమిళ సినిమాలు...
యాంకర్ రవి, శ్రీముఖిల మధ్య మ్యాటర్ ఏంటి?
తెలుగు బుల్లితెర యాంకర్స్ రవి, శ్రీముఖి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందా? లాస్య, రవితో కలిసి షోస్ లో ఎందుకు కనిపించడంలేదు. తెరముందు, తెరవెనకా ఏం జరుగుతోంది. యాంకర్లు శ్రీముఖి, రవి మధ్య...
నమ్రత మహేష్ గురించి మీకు తెలియని ..
నమ్రత శిరోద్కర్....మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి. ఈ పరిచయం తెలుగువారికి కొంచెం కొత్తగా అనిపించొచ్చు. ప్రిన్స్ మహేష్ బాబు భార్యగా నమ్రతా తెలుగువారందరకి సుపరిచితురాలు.నమ్రత మహారాష్ట్రలో పుట్టి పెరిగింది....
శ్రుతి మించుతున్న సుమ..
ఫీమేల్ యాంకర్లలో స్టార్ మహిళా.. సుమ కనకాల. కేరళా అమ్మాయి అయినా.. తెలుగువాళ్లందరికి బుల్లితెర నటిగా.. వ్యాఖ్యాతగా ఆమె ఏనాడో సుపరిచితురాలు. తెలుగులో టాప్ యాంకర్ సుమ. ఏడాదిలో ఆమె తీసుకునేరెమ్యూరేషన్ కాస్త...
దేవసేన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
బాహుబలి కంక్లూజన్ పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. నభూతో న భవిష్యతి అన్న రీతిలో కంక్లూజన్ లో యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయట. అందుకు తగ్గట్టుగానే రెండో భాగంపై మరింత...
పెళ్లి వరకే.. ఈ వేషాలు
టాలీవుడ్ చందమామ.. కాజల్ కెరియర్ ఇక చివరి దశకు చేరుకుందనే టాక్ వినిస్తోంది. చిరంజీవి మూవీ మినహా ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలేవి లేవు. అందుకే ఐటెమ్ సాంగ్లకు కూడా గ్రీన్ సిగ్నల్...
అత్తాకోడళ్ల షికార్లు…
సమంత.. అక్కినేని ఇంటి కోడలుగా మారబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నాగార్జున కూడా దీనిపై ప్రకటన చేశాడు. త్వరలోనే సామ్ మెడలో నాగచైతన్యమూడు ముళ్లు వేయబోతున్నాడు. అక్కినేనివారింట జరిగే ఈ శుభకార్యం...
ప్రిన్స్ వర్సెస్ మురుగదాస్
ప్రస్తుతం మహేశ్బాబు.. మురుగదాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తమిళ వెర్షన్ విషయంలో ప్రిన్స్, మురుగదాస్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని టాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ్...
విలన్..మీనన్ !
ప్రేమకథల కు పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్ మీనన్ . ఘర్షణ, ఏమాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలతో టాలీవుడ్లోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న...
పవన్ రాస్తున్న ‘నేను మనం జనం’
జనసేన సిద్ధాంతాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ‘నేను-మనం-జనం’(మార్పుకోసం యుద్ధం)అనే పుస్తకం రాస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘పార్టీ పెట్టటం...