కాంగ్రెస్ నేత వినూత్న నిరసన..!
ఓ వైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకోగా మరోవైపు టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలు రెబల్స్గా బరిలో దిగుతుంటే మరికొంతమంది వినూత్నంగా నిరసన గళం విప్పుతున్నారు. ఔరంగబాద్ లోక్ సభ స్ధానం...
హుజుర్నగర్ ఉప ఎన్నికల…అప్డేట్
హుజుర్నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఒకటి,రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆయా చోట్ల పోలింగ్ ప్రక్రియ ఆలస్యం కాగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఉదయం 9...
తెలంగాణలో రాహుల్ పర్యటన
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసా,కామారెడ్డిలో ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్కు...
తెలంగాణలో చిరంజీవి ప్రచారం..!
ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకే పరిమితమైన చిరు తెలంగాణలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయనున్నారు....
ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..
నువ్వా నేనా అన్నట్టు సాగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా...
టీడీపీ కి షాక్.. టీఆర్ఎస్లో చేరిన మండవ
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో గత కొంతకాలంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి...
11న కౌంటింగ్…పార్లమెంట్ సమావేశాలు
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. ఓటరు తమ తీర్పును బ్యాలెట్ రూపంలోనిక్షిప్తం చేశాడు. ఇక తేలాల్సింది నేతల భవితవ్యం. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పోటీ పడిన 1821 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈనెల11...
ఎవరికి ఓటేసినా బీజేపీకే:అఖిలేష్
దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమిత్ షా,కేరళ సీఎం పినరయి విజయన్,ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ జరుగుతున్న...
ఆ నలుగురు చేరితే..ఎన్నికలకు ముందే విలీనం!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్తో ఉక్కిరిబిక్కరవుతున్న హస్తం నేతలకు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలవడం కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ ఆనందం వారికి ఎక్కువ సేపు...
టీఆర్ఎస్ కు 94 నుంచి 104 సీట్లుః సీపీఎస్ సర్వే
తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లు గెలిచి అవకాశం ఉందని చెప్పింది సీపీఎస్ (సెంటర్ ఫర్ సెపాలజీ స్టడీస్ ) సర్వే. తాజాగా ఈసర్వే చేపట్టిన...