తెలంగాణలో 1000 కోట్లతో స్టాడ్లర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ..
దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్రంలో నూతనంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో...
దావోస్లో కేటీఆర్, సద్గురు భేటీ..
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజిబిజిగా ఉన్నారు. ఇక దావోస్ వేదికపై సద్గురు జగ్గీ వాసుదేశ్, కేటీఆర్ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. యోగా...
కేటీఆర్పై ప్రశంసల వెల్లువ…
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ చొరవతో పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా అమెరికాకు...
దావోస్ వేదికగా… జగన్తో కేటీఆర్ భేటీ!
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. తొలిరోజు పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. తొలిరోజే...
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా తొలిరోజు మంత్రి కేటీఆర్ వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టనున్నట్లు పలు అంతర్జాతీయ కంపెనీలైన బీమా సంస్థ...
లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్- మంత్రి కేటీఆర్
సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ హాటస్పాట్ ఆఫ్ ఏషియా...
స్విట్జర్లాండ్ లో కేటీఆర్కు ఘన స్వాగతం..
స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు స్థానిక ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక (డబ్ల్యూఈఎఫ్)...
జపాన్కు ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఇవాళ,రేపు జపాన్లో పర్యటించనున్న మోడీ…భారత్లో పెట్టుబడులపై చర్చించనున్నారు. అలాగే జపాన్లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో పాటు 24న టోక్యోలో జరిగే...
ఆసీస్ ప్రధానిగా ఆంటోని అల్బనీస్
ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా ఆంటోని అల్బనీస్ ఎన్నికయ్యారు. శనివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని స్కాట్ మారిసన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమిపై విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.
మొత్తం 151 స్థానాలకుగాను...
అనిల్ కూర్మాచలంను అభినందించిన మంత్రి కేటీఆర్..
దశాబ్దానికి పైగా టిఆర్ఎస్ పార్టీ కోసం లండన్ కేంద్రంగా పని చేస్తున్న టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలంను మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. యూకే...