Sunday, May 19, 2024

అంతర్జాతీయ వార్తలు

యుక్రెయిన్‌పై రష్యా మిస్సైల్స్‌ దాడి

ఉక్రెయిన్ - రష్యా మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్థరాత్రి ఉక్రెయిన్‌ పై మిస్సైల్స్‌తో విరుచుకపడింది రష్యా. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్ ప్రజలు వేలాది మంది చనిపోగా తాజా దాడులతో...

భారత్‌కు క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉక్రెయిన్ చేసిన ఓ ఫోటోపై భారత్‌కు క్షమాపణలు తెలిపారు. దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఉక్రెయిన్ తీరుపై మండిపడ్డారు. ఈ...

Tuna Fish:ఆరోగ్య ప్రయోజనాలు

సీఫుడ్స్ లో ట్యూనా ఫిష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల సముద్రంలో ఉంటుంది. సముద్రంలో లభించడంతో దీన్ని ఉప్పు చేప అని కూడా అంటారు. ట్యూనా చేప...

హ్యాపీ బర్త్ డే..డేవిడ్ బెక్‌హామ్

డేవిడ్ బెక్ హామ్‌...సాకర్ గురించి కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఫ్రాన్స్ నాలుగు దేశాలలో లీగ్ టైటిల్స్ గెలుచుకున్న మొదటి ఇంగ్లీష్ ఆటగాడు....

మే..మూత్రాశయ క్యాన్సర్ అవగాహన నెల

ప్రపంచవ్యాప్తంగా మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలను త్వరితగతిన గుర్తించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స అందించవచ్చు. బతికే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే చాలామంది నిర్లక్ష్యంగా...

నేపాల్‌ని వణికించిన భూకంపం..

నేపాల్‌ని భూకంపం వణికించింది. గురువారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపాలు రిక్టర్ స్కేలుపై 5.9, 4.8గా నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అర్ధరాత్రి రెండు...

తానా సభలు: ఎంపీకి సంతోష్‌కుమార్‌కు ఆహ్వానం

జూలైలో జరిగే 23వ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహా సభలకు రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎంపీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్‌కుమార్‌ను తానా సభ్యులు ఆహ్వానించారు. యూఎస్‌లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్...

London:ప్రిన్స్ పట్టాభిషేకం.. 10 వరుసల తర్వాత హ్యారీ

బ్రిటన్ రాజకుటుంబికుల మధ్య దూరం మరింత పెరిగింది. గతేడాది క్వీన్ ఎలిజబెత్2 మరణం తర్వాత... కింగ్ చార్లెస్ రాజుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ... సంప్రదాయంగా నిర్వహించే...

Pakisthan:ఉగ్రదాడి..13 మంది మృతి

బాంబుల మోతతో దద్దరిల్లింది పాకిస్ధాన్. కబాల్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో 13 మంది మృతిచెందారు. స్వాత్‌ జిల్లాలోని ఉగ్రవాద నిరోధక విభాగం పోలీస్ స్టేషన్ లక్ష్యంగా ఉగ్రదాడి జరుగగా పది...

Sudan:ఆర్మీ-పారామిలటరీ మధ్య ఘర్షణ

సుడాన్‌లో ఆర్మీ - పారామిలటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. కాల్పుల విరమణ ఒప్పందనాన్ని ఉల్లంఘించడంతో జరిగిన ఘర్షణలో 400 మంది మృతిచెందగా 3500 మందికి పైగా గాయపడ్డారు. 2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో...

తాజా వార్తలు