Sunday, June 16, 2024

అంతర్జాతీయ వార్తలు

santhosh babu

భారత్‌-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన...
Indian and Chinese soldiers

భారత్-చైనా‌ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత..

చైనా శాంతియుతంగా చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటున్నామంటూనే మరో వైపు దాడులకు దిగుతోంది. తాజా చైనా మరోసారి హద్దుమీరింది.. చైనా బలగాల భారత్‌ సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు భారత...
india pakishtan

గూఢాచర్యం…పాక్‌కు భారత్ హెచ్చరిక

దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న ఇద్దరు పాకిస్థాన్ దౌత్య ఉద్యోగులను ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు కాపుకాసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిని భారత్ బహిష్కరించగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత...
Corona Survivor

కరోనా చికిత్సకు 8 కోట్ల బిల్లు..!

కరోనా మహమ్మారికి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దాటికి పేదవాళ్లే కాదు కోటీర్వరులు కూడా బెంబేలేత్తిపోతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తి వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులు బారీగానే వసులు చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ...
trump

హెచ్‌ 1బీ వీసాలు…ట్రంప్ కీలకనిర్ణయం!

హెచ్‌ 1బీ వీసాల రద్దుపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రెండు నెలల వరకు హెచ్‌1 బీ వీసాలపై బ్యాన్ విధించిన ట్రంప్ దానిని పొడగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త...
child labour day

బాల కార్మికులు లేని సమాజం కోసం..

బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి. పేదరికంతో చదువులు చతికిలపడుతుండగా అభంశుభం తెలియని చిన్నారులు కుటుంబ పోషణలో సమిధులవుతున్నారు. చదువు,ఆటలతో గడపాల్సిన బాల్యం..హోటళ్లలో సర్వర్లుగా, సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా,పేపర్‌బాయ్‌లుగా హృద్యమైపోతున్నాయి. అందుకే...
newzealand

ఆకాశమంత ఎత్తులో న్యూజిలాండ్ ప్రధాని..!

ఆమె ఒక దేశానికి ప్రధాని..ఓ చంటిబిడ్డకు తల్లి. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో అంతకుమించి కరోనా కోరల్లో చిక్కుకుపోయిన తనదేశాన్ని కాపాడటానికి శాయశక్తులా పోరాడింది. కరోనాపై పోరులో తన దేశం...
india china

భారత్, చైనా మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు శాంతిచర్చలతో బ్రేక్ పడింది. బుధవారం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగగా మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో...
newzealand pm

కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్..

కరోనా మహమ్మారి దాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి పలుదేశాలు లాక్‌ డౌన్ అమలు చేస్తున్న పరిస్ధితి నెలకొంది. అయితే కరోనాపై పోరులో విజయం సాధించిన దేశంగా నిలిచింది న్యూజిలాండ్....

సమస్యలు పూర్తి నియంత్రణలోకి వచ్చాయి- చైనా

గత కొన్ని రోజులుగా భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొంది. తూర్పు లదాక్ లో భారత్ నిర్మిస్తోన్న వ్యూహాత్మక రోడ్డును అడ్డుకునే క్రమంలో చైనా మన భూభాగంలోకి...

తాజా వార్తలు