గో ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రాధాన్యం: మంత్రి తలసాని
గో ఉత్పత్తుల మార్కెటింగ్కు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ అఖిల భారత గో సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతి...
బర్త్ డే..మొక్కలు నాటిన బొంతు రామ్మోహన్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి ఈరోజు తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.
ఈ సందర్భంగా తనకు...
ఆప్యాయంగా పలకరించుకున్న గవర్నర్ – కవిత
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ తమిళి సై - ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఎదురై ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయంలో తెలంగాణ...
Bhumana:నా జన్మ ధన్యమైంది
త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్టుందని, రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని, తన జన్మ ధన్యమైందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ కరుణాకరరెడ్డి...
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు
ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జూన్ 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా ఈ కార్యక్రమానికి చకచకా జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి వద్ద గల ఐటీ...
ప్రజలు లాక్ డౌన్కు సహకరించాలి- డీజీపీ
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను డిజిపి మహేందర్ రెడ్డి మంగళవారం పరశీలించారు. కూకట్పల్లి జె.ఎన్.టి.యు చౌరాస్తాలో డిజిపి ఆకస్మిక తనిఖీ...
సెట్విన్ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ సంతోష్..
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మంగళవారం డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఏర్పాటు చేసిన సితఫలమండి లోని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం కార్యకలాపాలను పరిశీలించారు....
కాన్పుకు ముహుర్తాలు చూడకండి..!
కాన్పుకు ముహూర్తాలు చూడకండి.. మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం, కల్యాణలక్ష్మి, షాదీముభారక్ లబ్ధిదారులకు, వర్షాలకు హౌస్ డ్యామేజ్ బాధితులకు, ప్రకృతి వైపరీత్యాలతో...
ఏపీలో కొత్తగా 1,316 మందికి కరోనా పాజిటివ్..
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 75,165 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో...
యోగి కేబినెట్లో ముస్లిం నేత!
రెండోసారి తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకని సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు యోగి ఆదిత్యనాథ్. లక్నో అటల్ స్టేడియంలో యోగి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగగా ఆదిత్యనాథ్ క్యాబినెట్లో ఒకే ఒక్క ముస్లిం నేతకు చోటు దక్కింది....