వడ్లు కొంటారా.?కొనరా?:బండికి పల్లా సూటి ప్రశ్న
యాసంగిలో పండించే పంటను కొంటారా..కొనరా సూటిగా చెప్పాలని బండి సంజయ్ని డిమాండ్ చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ భవన్లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీ ఆర్ ఎస్...
దేశంలో 24 గంటల్లో 26,624 కరోనా కేసులు…
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 31 వేలు దాటాయి. గత 24 గంటల్లో 26,624 పాజిటివ్ కేసులు నమోదుకాగా 341 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల...
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన..
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం వరంగల్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ...
గుజరాత్ అభయారణ్యం అద్భుతం: ఎంపీ సంతోష్..
గుజరాత్లోని GIR జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవం అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం,అటవీ,వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్...
యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్..
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకుని ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...
దామోదర్ రావుకు మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు..
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా గాయత్రి రవి,దామోదర్ రావు,పార్థసారథి రెడ్డి ఖరారైన సంగతి తెలిసిందే. ఇందులో బండా ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్ధానానికి గాయత్రి రవి నామినేషన్ దాఖలు చేశారు.
ఇక రాజ్యసభ అభ్యర్థిగా...
స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్ధిక సాయం: మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో గోదావరికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడమని చెప్పారు. భాజాపా పాలిత రాష్ట్రాల్లో ఇక్కడున్నంత అభివృద్ధి లేదని విమర్శించారు. భాజాపా నేతలు...
కరోనా టీకా పంపిణీకి కేంద్రం మార్గదర్శకాలు..
కరోనా వైరస్ వ్యాప్తి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ త్వరలోనే భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తొలి ప్రాధాన్యం కింద కరోనా...
టీకాంగ్రెస్ నేతల అజాగ్రత్త.. రాహుల్పై ట్రోలింగ్..!
రాహుల్ గాంధీని ప్రత్యర్థి పార్టీలు ఎన్ని రకాలుగా వెటకారంగా వెక్కిరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ.... ఇటు పార్టీ అధికారంలో ఉన్న సమయంతో పాటు...
సీఎం కేసీఆర్కు దళితుల అపూర్వ స్వాగతం
హుజురాబాద్ వేదికగా ఇవాళ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితవాడల్లో సంబురాలు అంబరన్నంటుతున్నాయి. అందమైన రంగవల్లులు, డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో తెలంగాణలోని...