Friday, May 3, 2024

రాష్ట్రాల వార్తలు

హరిత పరిష్కారాలలో తెలంగాణ ముందంజ- మంత్రి కేటీఆర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్ యాక్షన్ గ్రూప్ సదస్సులో మంత్రి కే .తారకరామారావు ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న ప్రస్తుత ఇంధన వనరులు మరియు విద్యుచ్ఛక్తి...
talasani

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..8 మంది మృతి

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్‌ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం జరుగగా 8 మంది మృతిచెందారు. పై అంతస్తులో ఉన్న రూబీ లాడ్జిపైకి మంటలు ఎగసిపడగా ఊపిరాడక వారంతా మృతిచెందారు. ఇక గాయపడిన...

ప్రతిపక్షనేతపై కాంగ్రెస్ కక్ష సాధింపు

సాంప్రదాయాలకు విరుద్దంగా కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపింది కాంగ్రెస్. ఏళ్ల తరబడి నుండి ఉంటున్న ప్రతిపక్ష నేత ఛాంబర్‌ని మార్చేసింది. చిన్న రూమ్‌ని కేటాయించింది రేవంత్ సర్కార్. ఇప్పటివరకు ఇన్నర్ లాబీలో ప్రతిపక్ష...

సొంత పనులకు అంబులెన్స్‌లు..సర్వత్రా విమర్శలు

ఆపద వస్తే మనకు గుర్తుకొచ్చేది అంబులెన్స్. ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్స్‌లు పక్కదారి పడుతున్నాయి. మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ సైరన్ వేసుకొని వెళ్లాను ఓ డ్రైవర్. సొంత పనులకు ప్రైవేట్ అంబులెన్స్ లు...

రేవంత్‌కు మరో షాక్..కీలక అనుచరుడు రాజీనామా!

టీపీసీసీ రేవంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు రేవంత్ వైఖరికి వ్యతిరేకంగా పార్టీని వీడగా తాజాగా ఆయన కీలక అనుచరుడు సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. రేపు...

ఏడాదిలోగా తెలంగాణ భవన్ నిర్మాణం..

ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా భవన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కీలక ఘట్టంలో నాకు భాగస్వామ్యం...

సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయే మహానుభావుడు- ఎర్రబెల్లి

తెలంగాణ తెచ్చి, అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీ...
srinivas

ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి : మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా...

బైబై మోదీ..ఫ్లెక్సీ@హైదరాబాద్‌

కేంద్ర కక్ష సాధింపు చర్యలతో ప్రాంతీయ పార్టీలను తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం బీజేపీ ఎత్తుగడలను తిప్పికొడుతున్నారు బీఆర్ఎస్. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ సీబీఐలతో కలిసి రాజకీయ బెదరింపులకు పాల్పడుతుంది. తాజాగా...
udaykumar

వృక్షో రక్షితి రక్షితః : ఎస్పీ ఉదయ్‌కుమార్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అదిలాబాద్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన...

తాజా వార్తలు