కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్లో అమెరికాకు చెందిన కాల్వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాల్అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం...
మున్సిపల్ అధికారులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు..
పట్టణ ప్రగతి కార్యక్రమంపై హైదరాబాద్లో నిర్వహించిన అవగాహన మరియు కార్యాచరణ సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు....
మహబూబ్నగర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేయండి..
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలసి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ని ఏర్పాటు చేయాలని కోరిన రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ...
తెలంగాణలో వరి ధాన్యం కొంటారా..కొనరా: సీఎం కేసీఆర్
తెలంగాణలో వరి ధాన్యం కొంటారా..కొనరా తేల్చి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. రైతు ధర్నాలో మాట్లాడిన సీఎం కేసీఆర్…. నాడు రాష్ట్రం కోసం కొట్లాడాం..నేడు రైతుల కోసం కొట్లాడుతున్నాం...
తెలంగాణ ఆత్మగౌరవం కర్ణాటకలో..కవిత ఫైర్!
కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ప్రజలను నిలువునా మోసం చేస్తున్న పార్టీ..కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్తో రేవంత్ రెడ్డి...
బోగి వేడుకల్లో అంబటి ఆటపాటలు..
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అమటాయి. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. బోగి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా భోగి మంటలలు ఏర్పాటు చేశారు. ఈ...
ప్రెస్క్లబ్లో బతుకమ్మ సందడి
బతుకమ్మ సంబరాలు సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ప్రెస్క్లబ్లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల...
దేశంలోనే అత్యధిక క్రీయాశీల సభ్యత్వం కలిగిన పార్టీ TRS..
హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ విడి రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ...
టీటీడీ పాలకమండలి ఇదే…
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటుచేయగా పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. గత పాలక...
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్నారు. అక్కడ అమర...