Wednesday, April 16, 2025

రాష్ట్రాల వార్తలు

ప్రధాని వ్యాఖ్యల్లో తప్పులేదు: కిషన్ రెడ్డి

కంచె గచ్చిబౌలిలో అటవీ, పర్యావరణ పరిరక్షణ నియమాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వమే ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలి...

రైతు కమిషన్‌తో కర్ణాటక మంత్రి భేటీ

హైదరాబాద్ కు వచ్చిన కర్ణాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి బోసు రాజుతో బేగం పేట టూరిజం ప్లాజా లో భేటీ ఐనా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీ...

Kavitha:ఇవిగో కేసీఆర్ ఆనవాళ్లు

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని చెప్పడానికి ఇదిగో ఆనవాళ్లు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం సమీపంలో మంజీరా నదిపై నిర్మించిన...

ఎస్సీ వర్గీకరణ చేసిన తొలిరాష్ట్రం తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే జరిపిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. శంషాబాద్ నోవాటెల్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం... ఇందుకోసం సబ్ కమిటీ ,డెడికేటెడ్ కమిటీ వేసుకొని కాబినెట్ తీర్మానం చేసుకొని...

గోవుల మృతి..భూమనపై టీటీడీ చర్యలు!

వైసీపీ నేత, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమైంది టీటీడీ. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు...

కొండగట్టు ఆలయం..రూ.కోటి 67 లక్షల ఆదాయం

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి మూడు రోజుల ఆదాయం కోటి 67 లక్షల 73 వేల 800 రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. మూడు రోజులు చిన్న హనుమాన్ జయంతోత్సవాల్లో రెండున్నర లక్షల...

ఉత్తర తెలంగాణ అగ్నిగుండమే!

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ను వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అదిలాబాద్, కొమ్రం భీమ్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల,...

TTD:ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం...

జగ్గారెడ్డి…ప్రేమకథ!

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు జగ్గారెడ్డి. సినిమా కథ ను డైరెక్టర్ రామానుజం ప్రిపెర్ చేస్తున్నారు.......

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. సమాజానికి కొత్త పాత్రలో సేవ చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను అధికారాన్ని కోరుకునే...

తాజా వార్తలు