ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్న కేటీఆర్- హరీష్..
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు తమ పర్యటనలు, సభలతో స్పీడప్ అయితుంటే… రేసు గుర్రాల్లాగా అధికార టీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావులు వరుసగా పర్యటనలతో హోరేత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో ఇద్దరు నేతలు ప్రతిపక్ష...
10th పరీక్షల షెడ్యూల్ రిలీజ్..
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలు వచ్చే నెల (జూన్) 1...
బండి పాదయాత్రతో నేతల మధ్య ఆధిపత్య పోరు..
వాపును చూసి బలుపు అనుకోవద్దు అన్న సామేత తెలంగాణలో బాగా ఫేమస్. ఇప్పుడు తెలంగాణ బీజేపీకి సరిగ్గా సరిపోయేలా ఉంది. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో గెలుపుతో నెక్ట్స్ అధికారం తమదేనంటూ బీజేపీ...
ఓటమి భయంతో సంగారెడ్డికి మకాం మార్చిన జగ్గారెడ్డి..!
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుట ఎగురవేసి, తీవ్ర ఆరోపణలు చేసిన నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనదైన శైలీలో రేవంత్ను చడామడా తిట్టేసిన జగ్గారెడ్డి… ఓ దశలో పార్టీ...
టీపీసీసీ చీఫ్ రేవంత్కు మరో కొత్త టెన్షన్..
తెలంగాణలో కాంగ్రెస్ నేతల తీరు అయితే అతివృష్టి లేదా అనావృష్టి అనేలా ఉంది. రాహుల్ గాంధీ వరంగల్ సభ కన్ఫామ్ కావటంతో 15రోజుల పాటు నేతలంతా చేసిన హాడావిడి అంతా ఇంతా కాదు....
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేతలు..
సీఎం కేసీఆర్ పాలన దక్షత,అభివృద్ధి సంక్షేమ పథకాలు,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి పని చేయడానికి నిర్ణయించుకొని మెండోరా మండలం ధూద్గామ్ గ్రామానికి...
త్వరలో వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు..
వైద్యారోగ్య శాఖకు 13 వేల నియామకాలు చేపతబోతున్నామని,త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్ను, మొబైల్ యాప్ను...
రాజద్రోహ చట్టం అమలుపై సుప్రీం కీలక ఉత్తర్వులు
వసల పాలకుల నాటి రాజద్రోహం చట్టంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాజద్రోహ చట్టాన్ని సుప్రీం నిలిపివేసింది. ఈ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర హొం శాఖ తెలియజేసిన...
టీ – డయాగ్నోస్టిక్ హబ్ కోసం మొబైల్ యాప్: మంత్రి హరీశ్రావు
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ హబ్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రజలు ఆరోగ్య...
నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!
గులాబీ నేతలకు గుడ్ న్యూస్..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మైనార్టీ కమిషన్తో పాటు ఎస్సీ,ఎస్టీ కమిషన్లకు ఛైర్మన్లను నియమించనున్నారు. వీటితో పాటు మరికొన్ని...