Monday, July 1, 2024

వార్తలు

ttd

తెలుగు రాష్ట్రాల్లో తెరచుకున్న ఆలయాలు..

దాదాపు 80 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరచుకున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, యాదాద్రిలో స్వామి వారి దర్శనాలకు నేటినుండి అనుమతించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నేడు ప్రయోగాత్మకంగా...
maharashtra coronavirus

చైనాను దాటేసిన మహారాష్ట్ర..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ 5.0 పేరుతో కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో రోజుకు పదివేల కరోనా కేసులు నమోదవుతుండగా నేటి నుండి ఆలయాలు,రెస్టారెంట్లు తెరచుకున్నాయి. దేశం మొత్తం...
Indian, Chinese

భారత్‌, చైనా మధ్య శాంతియుత పరిష్కారం..

భారత్‌, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల...
coronavirus india

ఒక్కరోజే 9,971 కరోనా కేసులు..

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటలలో దేశంలో కొత్తగా 9971 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా కరోనా కేసుల సంఖ్య 246628 కి చేరాయి. 24 గంటల్లో కరోనాతో...
atlas cycle

70 ఏళ్ల బంధానికి తెర..అట్లాస్ సైకిల్ కనుమరుగు..!

కోట్లాది భారతీయులతో 70 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది ప్రముఖ సైకిల్ కంపెనీ అట్లాస్. పేదవాడి బెంజ్‌ కారుగా భారత్‌లో ఓ వెలుగు వెలిగిన అట్లాస్‌ సైకిల్‌ లాక్ డౌన్‌తో పూర్తిగా మూతపడింది. దీంతో...
ssc exams

జీహెచ్‌ఎంసీ పరిధిలో పదోతరగతి పరీక్షలు వాయిదా..

జీహెచ్ఎంసీ,రంగారెడ్డి,సికింద్రాబాద్ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది. రాష్ట్రంలోని...
trump

అమెరికా అధ్యక్ష ఎన్నికలు..ట్రంప్‌తో బైడెన్‌ ఢీ

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష రేసులో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా క‌న్ఫ‌ర్మ్ అయ్యారు. దేశ ఆత్మ‌ను కాపాడేందుకు ఇక తాను...
vijayawada temple

దుర్గమ్మ దర్శనానికి బ్రేక్..!

దేశవ్యాప్తంగా ఈ నెల 8 నుండి హోటళ్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు ఆలయాలు తెరచుకోనున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరచుకోనుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక...
al quida

ఉత్తరాఫ్రికా..ఆల్ ఖైదా చీఫ్ హతం

ఆల్‌ ఖైదాకు గట్టి షాక్ తగిలింది. ఉత్త‌ర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖ‌యిదా నేత అబ్దెల్‌మాలిక్‌ను హత‌మార్చిన‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది.మాలేలో జరిగిన ఈ ఆపరేషన్‌లో మాలిక్‌తో సహా కొంతమంది హతమైనట్లు ఫ్రాన్స్ రక్షణశాఖ...
coronavirus

కరోనా…ఇటలీని దాటేసిన భారత్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మృత్యువాత పడగా భారత్‌లో కూడా కరోనా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచదేశాల్లోకరోనా పాజిటివ్ కేసుల్లో భారత్‌ ఆరోస్ధానంలో నిలవగా...

తాజా వార్తలు