అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కేటీఆర్ భేటీ..
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపూర్వమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల...
పూరి రథయాత్రకు సుప్రీం అనుమతి..
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఇక ఇండియాలో కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలతో కూడిన అనుమతిని...
కరోనా నియంత్రణపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..
కరోనా వైరస్ అదుపు, 6వ విడత హరిత హారంను విజయవంతం చేయడం, ఉపాధి హామీ నిధుల వినియోగం వంటి పాలు అంశాలపై జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ నిఖిల, ఉన్నతాధికారులతో రాష్ట్ర...
దేశంలో ఉగ్రదాడులు..నిఘావర్గాల హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో తనిఖీలను విస్తృతం చేశారు.
ఢిల్లీలోని అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సెర్చ్...
బైడెన్పై ట్రంప్ తీవ్ర విమర్శలు…
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్న సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్ధిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా కన్ఫామ్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు డోనాల్డ్ ట్రంప్.
బైడెన్ వామపక్షాల చేతిలో ఒక...
16వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు…
దేశంలో వరుసగా 16వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనాదారులు మరింత్ షాక్ తగలనుంది. సోమవారం లీటర్ పెట్రోల్ ధర 34 పైసులు పెరిగి రూ. 82.59కి చేరగా డీజిల్ 547...
నీతా అంబానీకి అరుదైన గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ ఎన్నో సహాయసహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఆహరం అందించడమే కాకుండా.. ఆమె ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తం లో విరాళాలు అందించారు. ముంబై లో...
మినిస్టర్ క్వార్టర్స్లో క్లీన్ అండ్ డ్రైవ్…
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల10 నిమిషాల కు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో క్లీన్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు....
జయహో…జయశంకర్ సార్
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్ సార్ అని కొనియాడారు.
బంగారు తెలంగాణకు బాటలు...
కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవిశంకర్ పాలాభిషేకం..
కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచ చరిత్రలో రికార్డ్ అన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నేటికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి...