కామారెడ్డిలో మొక్కలు నాటిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి పట్టణంలో నూతన కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఆరవ విడత హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, పలువురు...
సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు రైతు బంధు: మంత్రి సత్యవతి
సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు రైతు బంధు కొనసాగుతుందని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలో 90లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ స్వయంగా రైతుబిడ్డ కావడంతో రైతుల...
రాగల 36 గంటల్లో వర్షాలు…
రాగల 36 గంటలు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇక ముఖ్యంగా రానున్న 24 గంటల్లో మాత్రం ఉత్తర తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని...
ఇకపై తెలుగులో ఫ్లిప్ కార్ట్..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం భారత్లో వినిమోగదారులకు మరింత చేరువ కావడానికి మరో ముందడుగు వేసింది. భారతీయ భాషల్లోకి వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పావులు కదిపింది.
తమిళం, తెలుగు, కన్నడం భాషలను...
75 లక్షలు దాటిన కరోనా టెస్టులు..
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 75 లక్షల కరోనా టెస్టులు చేసినట్ల ఐసీఎంఆర్ వెల్లడించింది. ఒక్కరోజే 2, 07, 871 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని….ఇప్పటివరకు...
ఒక్కరోజే 16వేల కేసులు…418 మంది మృతి
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 16, 922 పాజిటివ్ కేసులు నమోదు కాగా 418 మంది మృతి చెందారు. ఇక...
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా డొక్కా..
ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ స్ధానానికి అభ్యర్ధిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖరారు చేశారు సీఎం జగన్. మార్చి 9న టీడీపీకి ,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా….సీఎం...
19వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు…
దేశంలో వరుసగా 19వ రోజు పెట్రో ధరలు భగ్గుమన్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా నిన్న పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయని చమురు కంపెనీలు ఇవాళ మాత్రం పెట్రోల్ పై 16 పైసలు,డీజిల్...
తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల..
తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్లో విడుదల చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు...
నారాయణపేట కలెక్టర్పై కేంద్ర మంత్రి ప్రశంసలు..
నారాయణపేట జిల్లా కలెక్టర్ హరి చందనపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో నారాయణపేట కలెక్టర్ హరి చందన చేపట్టిన మొబైల్ షి టాయిలెట్ వినూత్న...