Thursday, June 27, 2024

వార్తలు

task

టాస్క్ ద్వారా ఉద్యోగాల భర్తీ..

ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలో సినర్జీని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన లాభాపేక్షలేని సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సెరాతో...
google jio

రిలయన్స్‌ జియోలో గూగుల్‌ భారీ పెట్టబడులు!

భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియోలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జియోలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో 75 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు...
bihar

బీహార్‌లో 16 నుండి లాక్‌ డౌన్‌!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో...
sachin pilot

సచిన్‌ పైలట్‌కు షాక్‌..డిప్యూటీ సీఎం పదవి తొలగింపు

రాజస్ధాన్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటివరకు పలుమార్లు తిరుగుబాటు నేత,డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీతో పాటు ప్రభుత్వ పదవుల నుండి తిరుగుబాటు నేత...
america coronavirus

కరోనాతో అమెరికా విలవిల..కఠినంగా లాక్‌డౌన్‌!

ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న కరోనా….అమెరికాను అతలాకుతలం చేసింది. అమెరికాలో రోజుకు 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో అమెరికాలో 63,998 కొత్త కేసులు...
coronavirus news

భారత్‌లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు..

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 25 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. గత 24 గంటల్లో...
Gold Rate Today Live

స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 60 పెరిగి రూ.46,960కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60...
google india

భారత్‌లో గూగుల్ 75 వేల కోట్లు పెట్టుబడులు..!

భారత్‌లో రూ. 75 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది గూగుల్. విదేశాల్లో కంపెనీని విస్తరించడంలో భాగంగా వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో ఇండియాలో 75 వేల కోట్ల (సుమారుగా 10 బిలియన్...
ashok gehlet

రాజస్ధాన్ రాజకీయ సంక్షోభం…అప్‌డేట్స్!

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు...
rangam

రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి: రంగం చెప్పిన స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా భవిష్యవాణి తెలిపింది స్వర్ణలత.రాబోయే రోజులలో అందరూ చాలా జాగ్రత్తగా గా ఉండాలని…. కష్టాలు ఉన్న ఆదుకోవడానికి నేను ఉంటానని తెలిపింది. భక్తులు అయిదు వారాల పాటు శాఖలు...

తాజా వార్తలు