గంజాయి మత్తులో మర్డర్లు:కాంగ్రెస్ ఎమ్మెల్యే

1
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత హత్యపై స్పందించిన లక్ష్మణ్…సంచలన కామెంట్స్ చేశారు. గంజాయి మత్తులో మర్డర్లు చేస్తున్నారు… కాంగ్రెస్ పార్టీలో విలువ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో నాకు ఏం విలువ లేదు.. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిని అయినా ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ పక్కన కూడా తిరగలేదు.. సీఎం రేవంత్ రెడ్డికి, సంజయ్ గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.

Also Read:TTD:30న దీపావళి ఆస్థానం

 

- Advertisement -