నేటి ముఖ్యమైన వార్తలివే..

11
- Advertisement -

()ప్రస్తుతం కడప రాజకీయాలు ఏపీలో పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా అక్కడ షర్మిల వర్శస్ జగన్ ఎపిసోడ్ నడుస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TDP:కడపలో టీడీపీ పరిస్థితేంటి?

()ఎలక్షన్ రాగానే ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పర్యటనలు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తు పొలిటికల్ హీట్ పెంచుతుంటారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఎలక్షన్ టైమ్..సినీ గ్లామర్ ఎక్కడ?

()రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమాకొండ,, జయశంకర్ భూపాలపల్లి,జోగులాంబ గద్వాల్,

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మూడు రోజులు మండే ఎండలే..

()సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికే మరోసారి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత!

()ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ముంచుకొస్తున్న ఏఐ..30 కోట్ల ఉద్యోగాలు మాయం!

()కేంద్రంలో గత పదేళ్ళు గా ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మోడీ మేనియాతోనే గత రెండు సార్లు అధికారం సాధించిన

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

()పొద్దుతిరుగుడు పంటను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను అవమానించడమే అవుతుందని చెప్పారు. ఈ మేరుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harishrao:పొద్దుతిరుగుడు పంటను ప్రభుత్వమే కొనాలి

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తిరస్కరించింది రౌస్ అవెన్యూ న్యాయస్థానం.తన కుమారుడి పరీక్ష నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు కవిత.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కవితకు దక్కని రిలీఫ్…

()ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Pushpa 2:పుష్ప 2 టీజర్ వచ్చేసింది

- Advertisement -