నేటి ముఖ్యమైన వార్తలివే..

6
- Advertisement -

()స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నికలు రానున్నాయా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల బి‌ఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..అక్కడ ఉప ఎన్నిక.. గెట్ రెడీ?

()మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా ఇటు వైసీపీ, అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఏపీలో ‘రాళ్ళ రాజకీయం’!

()ఎన్నో అంచనాలతో ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఎవరు ఊహించని రీతిలో వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :ఆర్సీబీకి ‘డూ ఆర్ డై’?

()మండే వేసవిలో వేడితాపాన్ని తగ్గించేందుకు ప్రకృతి ప్రసాదించే ఫలాలలో తాటి ముంజలు ఎంతో ముఖ్యమైనది. కేవలం వేసవిలో మాత్రమే లభించే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తాటి ముంజలు తింటే ఎన్ని లాభాలో!

()గత కొన్నాళ్లుగా దేశంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ ఖర్చు తగ్గించేందుకు అలాగే రాష్ట్రాలను ఒకే తాటిపై నడిపేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సారి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..2029 జమిలి ఎన్నికలు..గ్యారెంటీ!

()తెలంగాణలో టీడీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారా ? లోక్ సభ ఎన్నికల్లో పోటీపై అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతలు తలోదారి చూసుకుంటున్నారా ?

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..టీ ‘టీడీపీ’ అయోమయం?

()ఈసారి ఎన్నికల్లో 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తామని వైసీపీ మొదటి నుంచి ధీమాగా చెబుతూ వచ్చింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తమ టార్గెట్ 175 అని పదే పదే చెబుతూ వచ్చారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..YCP:వైసీపీ కాన్ఫిడెన్స్ తగ్గిందా?

()75 ఏండ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఈసారి ఎన్నికల ముందే అత్యధికంగా డబ్బును సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమ మధ్యం, డబ్బు,ఇతర ఆభరణాలు అన్ని కల్పి దేశవ్యాప్తంగా 4658.16 కోట్లు సీజ్ చేశారు ఆయా రాష్ట్రాల పోలీస్, ఆబ్కారీ శాఖ అధికారులు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..దేశవ్యాప్తంగా రూ.4658.16 కోట్లు సీజ్

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 23 తేది వరకు రిమాండ్ విధించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ కస్టడీ ముగియడంతో ఇవాళ కవితను కోర్టులో హాజరుపర్చగా తొమ్మిది రోజులు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kavitha:ఇది సీబీఐ కస్టడీ కాదు..బీజేపీ కస్టడీ

()ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రికార్డులు క్రియేట్ చేస్తున్న..పుష్ప‌-2

- Advertisement -