ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల..

18
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు వైఎస్ షర్మిల. ఇటీవలె తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో హస్తం గూటికి చేరగా అప్పుడే ఆమెకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. తాజాగా అదే నిజం చేస్తూ ఆమెను పీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

- Advertisement -