తెలుగు రాష్ట్రాలు వరదలు..ఏ హీరో ఎంత ఇచ్చారంటే!

4
- Advertisement -

తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. తెలంగాణలో ఖమ్మం, మహబూబాబద్‌పై వరదల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండగా ఏపీలో విజయవాడ జలమయమైంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు అండగా మేమున్నామంటూ ముందుకువచ్చారు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు.

ఇక తెలుగు రాష్ట్రాలకు ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..పవన్ కళ్యాణ్: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. కోటి, ప్రభాస్: ఏపీకి రూ. కోటి, తెలంగాణకు రూ. కోటి,చిరంజీవి: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,బాలకృష్ణ: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,మహేష్ బాబు: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,రామ్ చరణ్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,ఎన్టీఆర్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు ఇచ్చారు.

అల్లు అర్జున్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్: ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు,వైజయంతీ మూవీస్: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 20 లక్షలు,సిద్ధు జొన్నలగడ్డ: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు,సాయి ధరమ్ తేజ్: ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 10 లక్షలు,విశ్వక్‌ సేన్‌: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ఇచ్చారు.

వెంకీ అట్లూరి: ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు,అనన్య నాగళ్ల: ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు,యాంకర్ స్రవంతి చొక్కారపు: ఏపీకి రూ. లక్ష, తెలంగాణకు రూ. లక్ష,బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి,కోట శ్రీనివాసరావు: ఏపీకి రూ. లక్ష,అలీ: ఏపీకి రూ. 3 లక్షలు, తెలంగాణకు రూ. 3లక్షలు ఇచ్చారు.

Also Read:సిద్దిపేట నుండి ఖమ్మంకు నిత్యావరసర సరుకులు..

- Advertisement -