భారతదేశం వెలిగిపోతోంది:ఎంపీ సంతోష్

34
- Advertisement -

ఇస్రో చరిత్రలో అద్భుతమైన ఘట్టం..భారతదేశం గర్వంగా వెలిగిపోతోందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో స్పందించిన సంతోష్..చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

చంద్రుడిపైకి ప్రజ్ఞాన్ రోవర్ బయలుదేరిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో సమావేశం సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ చూపిన విశ్వాసం నిజమైందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ ఆయినందుకు మిషన్ చంద్రయాన్ టీం కి అభినందనలు తెలియజేశారు.

Also Read:ఏపీలో కూడా బండి తీరు మారలే!

- Advertisement -